ఇండియన్ మినర్వాగారు, కాస్మీరుని మనం ఎట్టి పరిస్థితుల్లోను వదలకూడదు.౧చారిత్రక కారణాలు.౨.దేశవిభజన
సమయంలో కాశ్మీర్ అప్పటి శరతులప్రకారం చట్టబద్ధంగా భారత్లో చేరింది. ౩ప్రజాస్వామికమ్గా ఎన్నికలు,పరిపాలన,
కొనసాగుతున్నవి.౪.స్త్రాటేజిక్గాకాశ్మీరు చాలా ముఖ్యమైనది. ౫.ఆర్టికల౭౭ ఇంకా కొంతకాలం కొనసాగిన్చాలిసివుంది.
౬మన మిలిటరీని అవసరమైనంతకాలంఅక్కడ మొహరించివుంచాలిసిందే౭.కాశ్మీరీ పండిత్స్ని మంచి భద్రతతో అక్కడికి . పునరావాసం
కల్పించాలి. ౮.అరున్ధతీరాయి వంటివారిని దేసద్రోహనేరం కింద ప్రసేక్యూట్ చెయ్యాలి. ఇవి నా అభిప్రాయాలు.
రమణారావు.ముద్దు (కమనీయం)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి