19, సెప్టెంబర్ 2015, శనివారం

srisailam project




  అసలు రాయలసీమకు ఎప్పుడో మొదటి ద్రోహం జరిగింది.అది క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టు  మొదటి ప్రయారిటీ గా కట్టి,అతర్వాత నాగార్జున సాగర్ కట్టి ఉండవలసింది.క్రిష్ణా గుంటూర్ వాళ్ళ ప్రాబల్యం వల్ల అలా జరగలేదు. సంజీవరెడ్డి వంటి సీమ నాయకులు కూడా అప్పుడు నోరెత్తలేదు.గాలేరు-నగరి,హంద్రీ -నీవా పథకాల సంగతి అలా ఉంచండి.ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయిర్ లో ఉన్న నీటిలో   కనీసం 100 TMC  లనీటిని రాయలసీమకు విడిచిపెట్టకుండా  దిగువకు నీరు వదలకూడదు.ఈ విషయంలో రాయలసీమ నాయకులంతా,మంత్రులతో సహా గట్టిగా పట్టు పట్టాలి. చిత్తూరు జిల్లా వాడైనా చంద్రబాబు క్రిష్ణా డెల్టా గురించేగాని రాయలసీమ అవసరాలు పట్టవు.ఇప్పటికైనా రాయలసీమవారంతా మేలుకోవాలి.