28, ఆగస్టు 2011, ఆదివారం

my new blog

౧.అన్నాహజారే  దీక్షని ,ఆయన సాధించిన విజయాన్ని అందరం అభినందిద్దాం .దానితో బాటు మరొక్క విషయం గుర్తు చేసుకోవాలి. మన రాజ్యాంగం ,ప్రజాస్వామ్యం కూడా అభినందనీయమే. భారత్ వంటి దేశాల్లోనే  ఇలాంటి సత్యాగ్రహం,అహింసా ఉద్యమం సాధ్యమౌతుంది. నక్సలైట్ ఉద్యమం వంటి హింసాయుత ,దౌర్జన్యా,ఉద్యమాలు మన ప్రజలకు నచ్చవు.అవి విజయం సాధించలేవు.
 ౨.చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తుంటారు. కాని ఇందుకు నేను విభేదిస్తున్నాను.యువతీ యువకులు ముందు వారివారి రంగాల్లో ,వ్రత్తుల్లో రాణించాలి.ధనార్జన చెయ్యాలి.భోగభాగ్యాలతో సుఖించాలి.సమాజాన్ని ,ప్రపంచాన్ని బాగా అధ్యయనం చెయ్యాలి.౪౫,౫౦ సం;;వయస్సు లో రాజకీయాల్లో ఆసక్తి   ఉంటె చేరవచ్చ్ను.క్రమంగా ఉన్నత స్థానాలకి ప్రయత్నించవచ్చును.౭౫-౮౦సమ్;తర్వాత రా  జకీయాల్లోనుంచి విశ్రాంతి తీసుకోవాలి.ఇది నా అభిప్రాయం.

కామెంట్‌లు లేవు: