30, జూన్ 2011, గురువారం

srikakulam district

శ్రీకాకుళం జిల్లాలో దర్సనీయస్తలాలు.౧,అరసవల్లి -సూర్యనారాయణ స్వామి దేవాలయం.వెయ్యేళ్ళ చరిత్ర కలది.౨కూర్మం -శ్రీ కూర్మనాధ స్వామి దేవాలయం.వెయ్యేళ్ళ చరిత్ర కలది.దేశంలో కూర్మావతారంకి ఇదొక్కటే ఆలయం .౩.ముఖలింగం -పూర్వం కళింగసామ్రాజ్యానికి రాజధాని.శ్రీ ముఖ లింగేశ్వరదేవాలయం చాలా ప్రాచీనమైనది.పన్నెండు వందల ఏళ్ల చరిత్ర కలది.౪శాలిహుండం -రెండువేల ఏళ్ల నాటి బౌద్ధ స్తూప శిధిలాలు ఒక కొండ పై ఉన్నవి ౫.ప్రక్రతి  .సౌందర్యానికి ఉద్దానం ప్రాంతం ,మహేంద్రగిరి ,కళింగ పట్నం  బీచ్ చూడదగినవి. ౬.కొవ్వాడ దగ్గర పెద్ద అణుశక్తి కర్మాగారము ,కళింగ పట్నం రేవునిర్మాణం జరగబోవుచున్నవి.ఇంకా చాలా ఉన్నవి .మరొకసారితెలియ  జేస్తాను. 

కామెంట్‌లు లేవు: