31, అక్టోబర్ 2011, సోమవారం

genome


 aటీవల జన్యు శాస్త్రంలో పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నవి.మన దేశం కూడా ఇందులో  అగ్రగామి గా ఉంది .ఒక వ్యక్తీ జేనోమ్ ని అంటే శరీర కణాలలో ఉండే ,వారసత్వాన్ని సంక్రమింప జేసే  డి.యన్.ఎ .వంటి మాలిక్యూల్స్ ని కల్పి జేనోమ్ అంటారు.ఇప్పటికి ముప్పయి ఐదు వేలు జీన్స్ ని కనుగొన్నారు.వీటిని  చిత్రించుట (మాపింగ్ )ద్వారా ఆ వ్యక్తీ కి సంక్రమించే వ్యాధులు,మధుమేహం ,రక్తపోటు ,కీల్లవాతం,కేన్సరు, మొదలైన వాటిని తెలుసుకొని ముందుగానే తగిన చర్యలు,జాగ్రతలు తీసుకోవచ్చును.ముందు కాలం లో ఈ జేనోమ్ సీక్వెన్సింగ్ అనే శాస్త్రం ఒక విలువైన పెద్ద పరిశ్రమ ఔతుంది అని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: