12, డిసెంబర్ 2011, సోమవారం

harikatha




 నిన్న ఒకరి ఆహ్వానంపై హరికథా ఉత్సవానికి వెళ్ళాను.ఉదయం నుంచి రాత్రి వరకు ,ఒక్కొక్కరు గంట  చొప్పున కథాగానం చేసారు.నేను రెండు కథలు మాత్రం ,రామదాసు ,తులసీదాసు కథలు బాగా చెప్పారు.ఆడిటొరియం నిండి పోయింది .ప్రేక్షకుల స్పందన బాగున్నది.మరుగున పడిపోతున్న ఈ కళారూపం ఇంకా శ్రీకాకుళం జిల్లాలో ఇంకా సజీవంగా ఉన్నట్లు అనిపించింది.కొన్ని దేవాలయాల్లో కూడా హరికథలు చెప్పిస్తున్నారు.ఇది సంతోష కరమైన పరిణామమే. 

కామెంట్‌లు లేవు: