9, జూన్ 2015, మంగళవారం

Revant Reddy's affair




 ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డితోబాటు చంద్రబాబునాయుడు కూడా భ్రష్టు పడ్డాడు.చివరికి కేసు కోర్టులో ఏమౌతుందో కాని,ప్రజల దృష్టిలో నాయుడుగారు అపఖ్యాతి పాలయ్యాడు.అందువల్ల తనపదవికి రాజీనామా చేసే నైతిక బాధ్యత ఆయనపైఉంది.ఐనాపరవాలేదు ,లాలూప్రసాద్ యాదవ్ గారు ముందే దారిచూపించిఉన్నాడుకదా!తాను దిగిపోవలసివచ్చినప్పుడు తన భార్య రబ్దీదేవిని ముఖ్యమంత్రిపదవిలో అధిష్ఠింప జేసాడుకదా.అలాగే చంద్రబాబునాయుడు  కూడా కుమారుడు లోకేష్ ని ముఖ్యమంత్రినిచేసి  తాను రాజీనామా చెయ్యవచ్చును. దానితో నైతికంగా ప్రవర్తించాడని పేరూ వస్తుంది.మళ్ళీ అదనుచూసుకొని గద్దెనెక్కవచ్చును. ఈలోగా ఎలాగూ లోకేష్ అధ్వర్యంలో T.D.P.ప్రభుత్వం కొనసాగుతుంది.తాను వెనకనుంచి చక్రం తిప్పవచ్చును. ఏమంటారు? 

కామెంట్‌లు లేవు: