9, జనవరి 2014, గురువారం

aggipeTTelu




 ఇటీవల రైళ్ళలో అగ్నిప్రమాదాలు,బోగీలు మొత్తం కాలిపోయి ప్రయాణీకులుచనిపోవడం చూస్తున్నాము.ఎప్పుడో చాలా అరుదుగా జరుగుతే ఏమో కాని A.C.కంపార్ట్ మెంట్లు అగ్గిపెట్టెలై వాటిలో ప్రయాణం చేయడానికి భయం వేస్తున్నది.ఇంతజరుగుతున్నా రైల్వే శాఖ,ప్రభుత్వం స్పందించడంలేదు.నేను ఈ కింది సూచనలు వెంటనే అమలుజరుపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.1.ఒక నెల రోజులు A.C.సౌకర్యం ఆపివేయాలి.2.ఆ వ్యవధిలో అన్ని ఏ.సి.సిస్టెంస్ ని క్షుణ్ణంగా చెక్ చేసి లోపాలు సవరించాలి.3.అన్ని ఏ.సి.బోగీలకి emergency exits ఏర్పాటు చెయ్యలి.4.డ్రైవర్ కి రైలులో ఎక్కడ మంటలు రేగినా తెలిసే పద్ధతి ఏర్పాటు చెయ్యాలి.ఈ చర్యలు ఆలస్యం లేకుండా చేపట్టాలి.వీటిని A.C. బస్సులకి కూడా వర్తింపజేయాలి. 

కామెంట్‌లు లేవు: