8, మార్చి 2011, మంగళవారం

sangeetam

. మన తెలుగు సినిమా సంగీతానికి ౫.౬.దసాబ్దులు .అంటే ౧౯౫౦- ౧౯౭౦మధ్య కాలం స్వర్ణ యుగం అనవచ్చు .ఘంటసాలసుశీల రాజేశ్వరరావు పెండ్యాల ఇంకా,ఇతరగొప్ప గాయనీ గాయకులూ ఉన్నత దశలోమంచి సాటి లేని సంగీతాన్నిఅందించిన కాలం అది .శాస్త్రీయ రాగాలతో మధురమైన సంగీతం సమకూర్చేరు.౧౯౭౦;;1990 వరకు రజత(సిల్వర్ )యుగం అనవచ్చు .తర్వాతఇంకా ఇనపయుగమే .అప్పుడప్పుడు మంచి పాటలు వస్తున్నా. (సంగీతము ,సాహిత్యము,రెండు కూడా పతనమయ్యాయి.

కామెంట్‌లు లేవు: