8, జనవరి 2016, శుక్రవారం

islamic terrorism




 నేను ముస్లిం వ్యతిరేకిని కాను.అనేక రంగాల్లో వాళ్ళు మన భారతదేశానికి వారి CONTRIBUTION అందిస్తున్నారు.అందరు ముస్లింలూ టెర్రరిస్టులు  కాదు. కాని వారిలో ఒకవర్గంవారు ఉగ్రవాదానికి పాల్పడుతూ ఉంటారు..నాకు కొందరు మంచి  ముస్లిం మిత్రులు ఉండేవారు కూడా.కాని ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి.ఎక్కడైన ఒకప్రాంతంలో  వారు మెజారిటీలో ఉంటే అక్కడ వారు ప్రత్యేక రాజ్యాన్ని  ,లేక మినీ పాకిస్థాన్ను స్థాపించుకోడానికి ప్రయత్నిస్తారు.ఇప్పటికే  ఉత్తర్ ప్రదేశ్,బీహార్,బెంగాల్,అస్సాం రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలలో మెజారిటీగా ఉన్నారు.దీనికి కాంగ్రెసే కాక మిగతా పార్టీలు కూడా బాధ్యులు.ఇప్పటికైనా మేల్కొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కింది చర్యలు తీసుకోవాలి.
              1.బాంగ్లాదేశ్ సరిహద్దుని పూర్తిగా కంచెతో మూసివెయ్యాలి.అవసరమైనచోట్ల మాత్రం కంట్రొల్డ్ గా వర్తకవ్యాపారాలు అనుమతించాలి.
               2.విదేశీయులను గుర్తించి  వారికి  పౌరసత్వ హక్కులు,వోటింగు హక్కులూ రద్దుచెయ్యాలి.
               3.హిందువులతోబాటు ముస్లిం,క్రైస్తవ మతస్తులకు కూడా 2రు పిల్లల కుటుంబ నియంత్రణ విధిగా పాటించాలి.                                      

కామెంట్‌లు లేవు: