27, డిసెంబర్ 2011, మంగళవారం

lokpal bill


 

  లోక్పాల్ బిల్ కోసం శాంతియుతంగా ఆందోళన,సత్యాగ్రహం,చేయవచ్చును.కాని,పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టాక,కావాలంటే సవరణలు తేవచ్చును.అంతిమ నిర్ణయం మాత్రం పార్లమెంటుదే.నచ్చకపోతే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని ఓడించి మీ ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకొండి.ప్రజాస్వామ్యంలో ఇదే సరి ఐన పద్ధతి .కాని మన పత్రికలు,టీ.వీ.చానెళ్ళూ,విశ్లేషకులూ ,రచయితలూ,కాంగ్రెస్ వ్యతిరేకులు .వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం చెయ్యాలని మొండి పట్టు పట్టుతారు.
      
  

కామెంట్‌లు లేవు: